నల్లగొండ : ఉమ్మడి పీఏ పల్లి గుడిపల్లి మండలాల్లో అన్ని చెరువుల కుంటలు నింపుతూ నల్లగొండకు నీరు తరలించాలని లేకుంటే ఊరుకునేది లేదని మాజీ శాసనసభ్యుడు రామావత్ రవీంద్ర కుమార్ హెచ్చరించారు. నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం గణపురం స్టేజి వద్ద ఎస్ఎల్బీసీ మెయిన్ కెనాల్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి కోదాడ- జడ్చర్ల నేషనల్ హైవే పై నిరసన తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాన్నారు.బీఆర్ఎస్ ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి..
Dead body | హన్మకొండలో కారులోని మృతదేహం.. మానస అనే యువతిగా గుర్తింపు
AB Negative blood | అరుదైన ఏబీ-నెగెటివ్ రక్తదానం..! ప్రాణదాతగా నిలిచిన గర్క ఉజ్వల్
Transgender: ట్రాన్స్జెండర్ అని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి.. మహిళను రేప్ చేశాడు