Nagarkurnool
- Nov 25, 2020 , 06:24:07
కొనసాగుతున్న కార్తీకమాస పూజలు

నాగర్కర్నూల్ టౌన్: జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో కార్తీకమాస పూజలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఈనెల 26వ తేదీన శార్వరీ నామ సంవత్సరం శుద్ధ ద్వాదశి రోజున వైష్ణవ ఆలయంలో నెయ్యితో దీపదానోత్సవం నిర్వహించనున్నారు. నెయ్యితో దీపం చేసి నిష్టగల బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని శివపురాణంలో చెప్పినట్లు ఆలయ అర్చకుడు వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. భక్తులకు నిత్య విష్ణు సహస్ర పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపదానోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తాజావార్తలు
- ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
- యువకుడి ఉసురు తీసిన టిక్టాక్ స్టంట్
MOST READ
TRENDING