చెన్నారావుపేట, సెప్టెంబర్ 18: జిల్లాలోని పలు గ్రామాల్లో శనివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెన్నారావుపేట ఎంపీపీ బదావత్ విజేందర్ సమక్షంలో మండలంలోని ధర్మాతండాలో అధ్యక్షుడిగా బోడ భద్రు, రైతు కమిటీ అధ్యక్షుడిగా సబావత్ శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలుగా బానోత్ పద్మ, యూత్ అధ్యక్షుడిగా భూక్యా జీవన్ను ఎన్నుకున్నారు. ఆంగోత్ వీరాసింగ్ పాల్గొన్నారు. అమృతండా అధ్యక్షుడిగా బోడ బాలునాయక్, రైతు కమిటీ అధ్యక్షుడిగా వాల్యా, మహిళా అధ్యక్షురాలుగా ధరావత్ నర్మద, యూత్ అధ్యక్షుడిగా బోడ శ్రీనివాస్, ఎస్టీసెల్ అధ్యక్షుడిగా బోడ వీరాసింగ్ను మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. శంకరంతండా అధ్యక్షుడిగా భూక్యా భాను, రైతు కమిటీ అధ్యక్షుడిగా బోడ చందా, మహిళా అధ్యక్షురాలుగా అజ్మీరా పద్మ, యూత్ అధ్యక్షుడిగా ధరావత్ రమేశ్ ఇన్చార్జి తూటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికయ్యారు.
ఖానాపురం: మనుబోతులగడ్డ గ్రామ కమిటీని ఎన్నికల పరిశీలకుడు కుంచారపు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ప్రకటించారు. అధ్యక్షుడిగా తేజావత్ బాలునాయక్, ప్రధాన కార్యదర్శిగా బోదాసు వెంకన్న, ఉపాధ్యాక్షుడిగా ఆబోత్ రాజు, యూత్ అధ్యక్షుడిగా బోదాసు ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా రాంబాబు, ఉపాధ్యక్షులుగా భూక్యా రాజును ఎన్నుకున్నారు.
నల్లబెల్లి: రాంపూర్ కమిటీని ఇన్చార్జి విడియాల ప్రభాకర్రావు, సర్పంచ్ చింతపట్ల సురేశ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సోమన్న, ప్రధాన కార్యదర్శిగా మార్తినేని వెంకన్న ఎన్నికయ్యారు.
నర్సంపేట: 13వ డివిజన్ కమిటీని కౌన్సిలర్ రుద్రమలీశ్వరీ ఓంప్రకాశ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆబోతు రాజు, ఉపాధ్యక్షుడిగా బాల్నె సుభాష్, ప్రధాన కార్యదర్శిగా మేడిద శ్రీనివాస్, మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలిగా వాసం కరుణ, అధ్యక్షురాలిగా మర్రి రాధిక, కార్యదర్శిగా జ్యోతిరాణి, ఉపాధ్యక్షురాలిగా భాగ్యలక్ష్మి, వేల్పుల రజిత, కోశాధికారిగా రామగిరి మాధవి, యూత్ అధ్యక్షుడిగా బల్ల శివ, కార్యదర్శిగా బొమ్మరబోయిన ప్రేమ్కృష్ణ, ఉపాధ్యక్షుడిగా బూసా రంజిత్ ఎన్నికయ్యారు.
దుగ్గొండి: ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య సమక్షంలో ఇన్చార్జిల ఆధ్వర్యంలో శివాజీనగర్, దేశాయిపల్లి, దుగ్గొండి, రేబల్లె, మల్లంపల్లి, బల్వంతాపురం, తొగర్రాయిలో నూతన కమిటీలను ప్రకటించారు. శివాజీనగర్ అధ్యక్షుడిగా మాలగాని రామారావు, ప్రధాన కార్యదర్శిగా బుస్సారి రాజేశ్వర్రావు, యూత్ అధ్యక్షుడిగా సుకినె రాజు, దేశాయిపల్లి అధ్యక్షుడిగా కుడుతాల రాజీరు, ప్రధాన కార్యదర్శిగా బొమ్మెన మోహన్, దుగ్గొండి అధ్యక్షుడిగా కూస రమేశ్, రేబల్లె అధ్యక్షుడిగా బండి మణి, ప్రధాన కార్యదర్శిగా తడుగుల బాబు, మల్లంపల్లి అధ్యక్షుడిగా గుండెబోయిన రవి, యూత్ అధ్యక్షుడిగా వెండి రాజు, బల్వంతాపురం అధ్యక్షుడిగా కొనుకటి స్వామి, ప్రధాన కార్యదర్శిగా పెండ్లి రాజు, తొగర్రాయి అధ్యక్షుడిగా యార శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
నర్సంపేట రూరల్: ఇన్చార్జిల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. రాములునాయక్తండా అధ్యక్షుడిగా ఆంగోత్ సుధాకర్లాల్, ఉపాధ్యక్షుడిగా భూక్యా లాఖ్య, ప్రధాన కార్యదర్శిగా గుగులోత్ జార్దు, సంయుక్త కార్యదర్శిగా అజ్మీరా శ్రీను, కోశాధికారిగా అజ్మీరా భాస్కర్, రైతు విభాగం అధ్యక్షుడిగా బానోత్ భాస్కర్, యూత్ అధ్యక్షుడిగా బానోత్ రవి, రాజపల్లి అధ్యక్షుడిగా పొన్నం రమేశ్, ఉపాధ్యక్షుడిగా పొన్నం మల్లయ్య, నూనె కొమురయ్య, కార్యదర్శిగా గోపు వీరారెడ్డి, కోశాధికారిగా గుండు సారయ్య, ప్రచార కార్యదర్శిగా నర్ర వీరస్వామి, ముఖ్య సలహాదారులుగా నూనె కుమారస్వామి, రఘుపతి, భూమయ్య, రాఘవరెడ్డి, రాజుపేట అధ్యక్షుడిగా తండ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడిగా ఆంగోత్ వీరన్న, బానోత్ మోహన్, ప్రధాన కార్యదర్శిగా బానోత్ రమేశ్, కార్యదర్శిగా కోతి చెన్నయ్య, కోశాధికారిగా అజ్మీరా గోపి, ఆకులతండా అధ్యక్షుడిగా కూకట్ల రవి, ప్రధాన కార్యదర్శిగా ధరావత్ విజయ్, ఉపాధ్యక్షులుగా దొంగల కుమారస్వామి, మూడు భీక్య, సహాయ కార్యదర్శులుగా వంగ సమ్మయ్య, బానోత్ రవీందర్, కోశాధికారిగా కూకట్ల మల్లేశ్, ప్రచార కార్యదర్శిగా దామెర పవన్కుమార్ ఎన్నికయ్యారు.