రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం సాధారణ భక్తులతో రద్దీగా కనిపించింది. ఆలయంలో భక్తులు కోడెమొక్కులు, కల్యాణాలు, చండీహోమాలు నిర్వహించుకున్నారు.అనంతరం కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. రాజన్నను దాదాపు 4 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. కాగా స్వామిని రాష్ట్ర మత్సశాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
రైలుకింద పడి తల్లీ, కూతురు మృతి..కుమారుడి పరిస్థితి విషమం
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్
నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి