హైదరాబాద్కు సమీపంలోని ఉన్న బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధ్ధమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ పాలక వర్గం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పా ట్లు చేస్తున్న�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ఎటుచూసినా భ�
మహాశివరాత్రిని పురస్కరించుకుని వేలాలలో మూడు రోజులపాటు నిర్వహించిన జాతర ఆదివారంతో ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారికి పట్నాలు వేసి.. బోనాలతో మొక్కులు చెల్లించ
మహా శివరాత్రి సందర్భంగా నగర వ్యాప్తంగా దేవాలయాలన్ని ముస్తాబయ్యాయి. భక్తులు వేకువ జాము నుంచే దేవాలయాలకు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాలయాల వద్ద ఏర్పాట్లు చేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల కోలాహలం నెలకొంది. సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.