ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆలం రాంమ్మూర్తి గుండె పోటుతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..రామ్మూర్తికి గుండెలో నొప్పి మొదలవడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తున్న క్రమంలో పస్రా గ్రామానికి సమీపంలోకి రాగానే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్