నారాయణపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణ మండలం గుడెబల్లూర్ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగు పడి శ్రీనివాస్ (13), కుర్వ తిమ్మప్ప (42) మృతి చెందారు. మృతులు వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు. పిడుగుపాటుకు గురై ఓకే గ్రామంలో ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లంక టూర్లో టీమిండియా కోచ్గా ద్రవిడ్
ఏరోసోల్స్ 10 మీటర్ల దూరం వ్యాపిస్తాయి…
భారత్కు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం: అమెరికా