జనగామ : జిల్లాలోని జఫర్గఢ్ మండలం హిమ్మత్నగర్లో శుక్రవారం ఓ ఎలుగుబంటి చింత చెట్టు ఎక్కి హల్చల్ చేసింది. గ్రామంలోని నర్సయ్య ఇంటి సమీపంలోని చింత చెట్టుపై ఎలుగుబంటి ఉండడం చూసి గ్రామస్తులు సర్పంచ్ తాటికాయల అశోక్కు చెప్పారు. ఆయన ఎస్సై కిషోర్కు, ఫారెస్ట్ బీట్ అధికారి నాగరాజు, ఫారెస్ట్ రేంజ్ అధికారి కొండల్రెడ్డికి సమాచారం ఇచ్చారు. వారు వెటర్నరీ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీంతో హిమ్మత్నగర్కు చేరుకున్నారు. దానిని బంధించేందుకు ప్రయత్నించినా వలకు చిక్కకపోవడంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అనంతరం వరంగల్ జూపార్క్కు తరలించారు. దీంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
బాలిక వైద్యానికి అండగా ఎమ్మెల్సీ కవిత
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత