ఆదిలాబాద్ : ఆహారం వికటించి 41 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన జిల్లాలోని నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధితులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాగా, నలుగురిని ఉట్నూర్ దవాఖానకు తరలించారు. ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి మనోహర్ బాధితులకు వైద్యం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్