కొండపాక ఇసుక క్వారీ నుండి వెళ్లే లారీలకు పరదాలు కట్టే అవకాశం కల్పించి ఉపాధి అందించాలని హిమ్మత్నగర్ గ్రామస్థులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇసుక క్వారీ నుండి హిమ్మత్నగర్ మీదుగా వెళ్తున్న ఇస�
కన్న తల్లిని బయటకు గెంటేసిన ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్లో శనివారం చోటుచేసుకున్నది. రోడ్డునపడ్డ ఆ వృద్ధురాలు న్యాయం కోసం వేడుకుంటున్నది.