హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల పాప మోక్షకు మెరుగైన వైద్యం అందించేందుకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. నిజామాబాద్లో ఈరోజు మోక్ష తండ్రి, ఎమ్మెల్సీ కవితను కలిసి బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మోక్ష వైద్యానికి అండగా ఉంటానని ఎమ్మెల్సీ కవిత భరోసానిచ్చారు.
ఇవి కూడా చదవండి..
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన : మంత్రి సబిత