యాసంగి పనులు మొదలవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతులు మడులను సిద్ధం చేసుకుని నారు పోసుకుంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. భూ�
సీఎం కేసీఆర్ | కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉండి ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాదం బాలరాజ్ యాదవ్ అన్నారు.