సాధారణంగా వ్యాపార ఒప్పందాల విషయంలో మోసాలు జరుగడం చూస్తుంటాం. కానీ సెలబ్రిటీల విషయంలో ఇలాంటివి జరిగితే పబ్లిక్ అటెన్షన్ పెరుగుతుంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ తనను ఓ కంపెనీ మోసం చేసిందని ఫిర్యాదు చేశారన్న వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
కిస్టోస్ కంపెనీ బ్యానర్ కు చెందిన లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి ఆరేండ్ల క్రితం రూ.7.5 కోట్లు రుణం తీసుకొని..తిరిగి చెల్లించలేదని నరేశ్ సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. రుణం చెల్లింపు విషయంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో నరేశ్ పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం సీసీఎస్ పోలీసుల బృందం నరేశ్ ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…