నందమూరి అభిమానులను ఖుషీ చేసే అప్డేట్ వచ్చేసింది. బాలకృష్ణ కెరీర్లో వన్ ది స్పెషల్ మూవీగా నిలిచింది అఖండ (Akhanda). ఈ బ్లాక్ బస్టర్ మూవీ గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (53rd International Film Festival of India) స్క్క్రీనింగ్ అయింది.
ఈవెంట్లో సినిమా హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి రెడ్ కార్పెట్పై సందడి చేశారు. ఈ ముగ్గురు థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ చిత్రంలో బాలకృష్ణ (Balakrishna) డ్యుయల్ రోల్లో నటించాడు.
అఖండ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అఖండ విజయంలో కీ రోల్ పోషించింది. ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. శ్రీకాంత్, పూర్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 28న చలన చిత్రత్సోవాలు ముగియనున్నాయి.
రెడ్ కార్పెట్పై అఖండ టీం..
Blockbuster Trio Natasimham #NandamuriBalakrishna, #BoyapatiSreenu
& #MiryalaRavinderReddy from yesterday's Red carpet & #Akhanda screening event at 53rd International Film Festival of India in Goa 💥▶️ https://t.co/2DsTAelDaT#IFFI53Goa #IFFI53 @IFFIGoa@dwarakacreation pic.twitter.com/7z0YX6nET7
— BA Raju's Team (@baraju_SuperHit) November 25, 2022
Read Also : Jai Balayya Mass Anthem | వీరసింహారెడ్డి నుంచి జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్.. ఫ్యాన్స్ కు పండగే
Read Also : Vijay Deverakonda | ముంబైలో విజయ్ దేవరకొండ.. కొత్త అప్డేట్ ఏంటో తెలుసా..?
Read Also : Read Also : Yashoda | కోర్టు తీర్పుతో ఆలస్యంగా రానున్న యశోద