టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi)కి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 (Indian film personality of the year-2022)గా ప్రత్యేక గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు చిరంజీవి నేడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదు�
గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (53rd International Film Festival of India) స్క్క్రీనింగ్ అయింది అఖండ (Akhanda). ఈవెంట్లో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి రెడ్ కార్పెట్పై స�
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ (Akhanda) మూవీలో బాలకృష్ణ (Balakrishna) డ్యుయల్ రోల్లో నటించాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. నిర్మాతలకు లాభాల పంట పండించింది అఖండ.
గోవాలో 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు (53rd International Film Festival of India) నేడు గ్రాండ్గా మొదలయ్యాయి. 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.