Yadadri
- Aug 28, 2020 , 00:15:19
VIDEOS
తుదిదశకు ఫ్లోరింగ్ పనులు

యదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రిలో పునర్నిర్మితమవుతున్న ప్రధాన ఆలయం లోపల, వెలుపల చేపట్టిన ఫ్లోరింగ్ పనులు తుది దశకు చేరాయి. సుమారు 4 ఎకరాల 10 గుంటల విస్తీర్ణంలో నిర్మిస్తున్న నూతన ఆలయ పనులు పూర్తికావస్తున్నాయి. ఆలయం పడమర వైపున ఉన్న వేంచపు మంటపం సమీపంలో ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. కృష్ణ శిలలతో నిర్మిస్తున్న ప్రధాన ఆలయానికి వన్నె తెచ్చేలా ఫ్లోరింగ్ కూడా నల్లరాయి బండలతోనే వేస్తున్నారు. దృఢంగా నాణ్యతతో ఉండేలా సుమారు ఫీటు మందంలో ఉన్న బండరాళ్లతో ఫ్లోరింగ్ వేస్తున్నారు. దక్షిణం వైపున ఉన్న కల్యాణ మంటపం సమీపంలో ఫ్లోరింగ్ కుంగిపోయిన ప్రాంతంలో సాయిల్ స్టెబిలైజింగ్ చేస్తున్నారు. ఇక్కడ మినహా దాదాపు ఆలయమంతా ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి.
తాజావార్తలు
- యూకే, ఆఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్ కరోనా కేసులు 213
- అఫ్రిది వయసెంతో అతనికైనా తెలుసా?
- బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు వద్దు
- లావణ్య త్రిపాఠి ఎంటర్టైనింగ్ పర్సన్: రామ్
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోను : హర్యానా మంత్రి అనిల్ విజ్
- ఎన్నికల కోడ్ ఉందని చంద్రబాబుకు తెలియదా?
- డబ్బు, నగల కోసం వృద్ధురాలు దారుణ హత్య.!
- సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి
- వామపక్షాల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జి ..వీడియో
- మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న నేపాల్ ఆర్మీ చీఫ్
MOST READ
TRENDING