హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 5 : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ(నాన్ ప్రొఫెషనల్) కోర్సులు సెకండియర్(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు ఈనెల 20 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తెలిపారు. 20న మొదటి పేపర్, 22, 24, 27, 29, 31న ఆరో పేపర్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Abhijeet Dipke: ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తాం: అభిజీత్ దీప్కే
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10 టెలికాస్ట్ డేట్ లీక్ .. ప్రచారంలో నిజమెంత…!
ED raids | వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసంపై ఈడీ దాడులు