అమరావతి : వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేపట్టింది. బిహార్కు చెందిన ఈడీ బృందం హైదరాబాద్, విశాఖలో పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నది. రూ.3 వేల కోట్లకు పైగా చిట్ఫండ్స్ కుంభకోణంలో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. విజయప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్గా అవకతవకలకు పాల్పడిన కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Abhijeet Dipke: ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తాం: అభిజీత్ దీప్కే
Actress Jyotika | సూర్య కంటే నాకే మూడు రెట్లు ఎక్కువ పారితోషికం వచ్చింది: నటి జ్యోతిక