జయశంకర్ భూపాలపల్లి : ఎగువన కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బరాజ్ వద్ద ఇన్ ఫ్లో 15000 క్యూసెక్కుల వరద వస్తుంది. బరాజ్లోని మొత్తం 8 గేట్లు ఎత్తి అంతే మొత్తంలోవరద నీటిని విడుదల చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Farah Khan Ali | హృతిక్ రోషన్ నుంచి రూ. 400 కోట్ల భరణం.. అసలు నిజం బయటపెట్టిన సుసానే సోదరి
ప్రాణంపోయినా భూములు వదులుకోం!.. జేసీబీ బొక్కెనలో పడుకొని రైతు కుటుంబ సభ్యుల నిరసన
Urea App | మూడు ఫోన్లయినా ముచ్చెమటలే.. యూరియా యాప్ ఓపెన్ కాక రైతుల తిప్పలు