హనుమకొండ : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్ గ్రామంలో ప్రహరీ గోడ కూలి గుడికందుల యాకలక్ష్మి (55) అనే వృద్ధురాలు.. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మృతిచెందగా ఇంట్లో పనిచేయడానికి వెళ్లిన ఆ వృద్ధురాలు ఇంటి పక్కన వారి ప్రహరీ గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. యాకలక్ష్మి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ దారి దీపం జయశంకర్ సార్ : కేటీఆర్
Ramayana | వరల్డ్ వైడ్ ప్రేక్షకుల కోసం ‘రామాయణ’.. ఇంగ్లీష్ ట్రైలర్ విడుదలతో పెరిగిన అంచనాలు
BSP MLA: బహుజన్ సమాజ్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ మృతి