Viral Video | కదులుతున్న రైలు (Moving Train)లో ప్రయాణికుల సాక్షిగా ఓ యువ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ముందుగా వీడియోలో యువతి ప్రియుడికి ఏదో చెప్తూ కనిపిస్తుంది. ఆ తర్వాత అతడు యువతి మెడలో మూడు ముళ్లు వేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ దండలు మార్చుకుంటారు. ఆ సమయంలో రైల్లోని తోటి ప్రయాణికులంతా వారి చుట్టూ చేరి ఈ తతంగాన్నంతా వీక్షిస్తుంటారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Qatar | ఖతార్లో జర్మనీ అధ్యక్షుడికి అవమానం.. అసలేం జరిగిందంటే?
Congress | ఇంటెలిజెన్స్ పేరుతో కాంగ్రెస్ ఫేక్ సర్వే.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఐబీ
Nayanthara | బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న నయనతార..