కాళేశ్వరం ప్రాజెక్టు మరో చరిత్ర సృష్టించింది. మంజీరలోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగుకు గోదావరి జలాలను వదిలిపెట్టారు. దీంతో చెరువుల ద్వారా నీరు పరవాళ్లు తొక్కతూ నిజాంసాగర్కు ప్రవహించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కేసీఆర్ తాత అభివృద్ధి ప్రదాత
కన్నీరు కారిన చోటే.. గంగమ్మ పరవళ్లు..
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..