ఒకవైపు అస్తమిస్తున్న సూర్యుడితో అరుణ వర్ణంలోకి మారి ఆకాశం మెరిసిపోతుంటే.. గూటికి చేరేందుకు వెళ్తున్న పక్షులతో నింగి మరింత అందంగా మారింది. చల్లటి సాయంకాలం వేళ హైదరాబాద్లోని నాగోల్ మూసీ తీరాన చూపరులను కనువిందు చేసిందీ దృశ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మల్లన్నా.. మొక్కులు అందుకో..
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..