కరోనా మళ్లీ విజృంభిస్తోంది.. రోజురోజుకు యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అందుకే మాస్కులు పెట్టుకొని కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా చాలామంది పట్టించుకోవడం లేదు. మాస్క్ పెట్టుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న బైకర్లను ఆపి వారికి అవగాహన కల్పించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ
ఎడారి కాదు.. ముంబై మహానగరమే
ఎండాకాలం గొడుగులతో అట్రాక్షన్