గజ్వేల్ నియోజకవర్గంలో కొండ పోచమ్మ నుంచి హల్దీవాగు ద్వారా మంజీర – నిజాంసాగర్లోకి వచ్చిన కాళేశ్వరం గోదావరి జలాలను చూసిన వారంతా ఎంతో మురిసిపోయారు. కాల్వ నీళ్లలోకి పిల్లలు కైంచి కొట్టి.. కేసీఆర్ తాత కటౌట్ను పైకెత్తారు కొందరు.. ఉప్పొంగి వస్తున్న గోదారమ్మకు భక్తితో దండాలు పెట్టారు మరికొందరు. గోదావరి జలాలను ఎదురెక్కించి మంజీరకు తీసుకొచ్చిన అపర భగీరథుడు కేసీఆర్కు జైకొట్టింది వేరొకరు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కన్నీరు కారిన చోటే.. గంగమ్మ పరవళ్లు..
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..