Telangana
- Nov 26, 2020 , 17:20:37
మంత్రాలయంలో నర్సింహా రెడ్డి పూజలు

మంత్రాలయం : తుంగభద్ర పుష్కరాల సందర్భంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ చైర్మన్ ఎల్. నర్సింహా రెడ్డి మంత్రాలయం వచ్చారు. తుంగభద్రలో పుష్కర స్నానం అనంతరం గ్రామ దేవత మంచాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. రాఘవేంద్ర స్వామి మూల బృందావనం వద్దకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు సుబుదీంద్ర తీర్థులు శేష వస్త్రం, ఫల మంత్రాక్షతలు ఇచ్చి నర్సింహారెడ్డిని ఆశీర్వదించారు. మంత్రాలయం తహసీల్దార్ చంద్రశేఖర్, సీఐ కృష్ణయ్య, ఎస్ఐ వేణుగోపాల్ రాజు, ప్రముఖ న్యాయవాది పురుషోత్తం రెడ్డి, బీజేపీ నేత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఖమ్మంలో భారీగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత
- 60 ట్రాక్టర్ల ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు
- ఆప్ ఎంపీ సంజయ్సింగ్కు బెదిరింపులు
- ఆవిష్కరణల హైదరాబాద్.. సౌరవిద్యుత్లో బాగుబాగు
- రన్ వే పై చిరుత రయ్.. రయ్...! వీడియో వైరల్... !
- విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- మరో 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో..ప్రీ-బుకింగ్స్ ప్రారంభం
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
MOST READ
TRENDING