హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పూల మొక్క ఇచ్చి, గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ని ఎమ్మెల్సీ కవిత నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన కవిత.. సమస్యల పరిష్కారంలో ఎంతో చొరవ తీసుకున్నారన్నారు. అలాగే జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
Road accident | జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Sangareddy | ట్రైనీ నర్స్ను లైంగికంగా వేధించిన వైద్యుడి సస్పెన్షన్
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. కలహాలతో కుటుంబం ఆత్మహత్య
Corona | జగిత్యాల పట్టణంలో ఏడో తరగతి విద్యార్థికి కరోనా