హైదరాబాద్ : సిద్దిపేట మున్సిపల్ నూతన చైర్పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు ప్రగతి భవన్లో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ను వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సిద్దిపేట పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి