ములుగు : జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో బంగారు విగ్రహం బయటపడింది. అదే గ్రామానికి చెందిన బిళ్ల నారాయణ అనే వ్యక్తికి కలలోకి దేవుడి రూపంలో వచ్చి విగ్రహం ఉన్నట్లు చెప్పడంతో.. తవ్వి చూడగా మల్లన్న దేవుని విగ్రహం బయట పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ విగ్రహాన్ని వారి పూజగదిలో పెట్టుకుని పూజ చేస్తుండటంతో గ్రామస్తులంతా ఆ విగ్రహాన్ని చూసి పురాతనమైన విగ్రహంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
హరితహారం మొక్కలకు నీళ్లు పట్టిన కలెక్టర్
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి