వంగపల్లి శ్రీనివాస్
ముషీరాబాద్, ఏప్రిల్ 4 : కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జగ్జీవన్రామ్, పూలే, అంబేద్కర్ జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఆదివారం విద్యానగర్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో పూలే, అంబేద్కర్, జగ్జీవన్రామ్ జయంత్యుత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
గజ్వేల్ మార్కెట్ దేశానికే మోడల్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
అగ్రకులాల పేదలు అభివృద్ధి చెందాలి