జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్లో 24 గేట్లను ఎత్తివేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. బరాజ్లో ప్రస్తుతం ఆదివారం 6.508 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు. కాగా, బరాజ్కు 1,29,680 క్యూసెక్కుల ఇన్ఫ్లో, ఔట్ఫ్లో కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి.
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత