పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిలు ఆర్ అనూష, వీ వైష్ణవి రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి నెరువట్ల చేతన్ జాతీయ ఉపకార వేతనం కోసం ఎంపికయ్యాడు. ఈ విద్యార్థికి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు ప్రతీ ఏ
మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలతో పాటు దాంపూర్ పాఠశాలలో సోమవారం రెండో రోజూ భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అధికారులు ఉదయం 9 గంటలకు రావాల్సి ఉండగా, పదిన్నర అయినా కనిపించలేదు.
పెగడపల్లి జడ్పీ పాఠశాలలో మూత్రశాలలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దాదాపు 30 ఏళ్ల కింద నిర్మించిన టాయిలెట్స్ లోతు ప్రదేశంలో ఉండడం వల్ల అందులో మట్టి చేరి నీళ్లు వెళ్లే దారి లేక కొన్�
కరీంనగర్కు చెందిన బాషాబత్తిని ఓదెలు కుమార్కు ప్రయోగాత్మక బోధనకు కేరాఫ్గా నిలుస్తున్నారు. విద్యార్థి దశ నుంచే సైన్స్ అంటే మక్కువ ఉన్న ఆయన, తన అభిరుచికి అనుగుణంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఎంపికయ్
మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాల ‘పీఎం శ్రీ’(పీఎం స్కూల్ రైజింగ్ ఇండియా) పథకానికి ఎంపికైన్నట్లు ఎస్ఎంసీ చైర్మన్ పొన్నల రాజు గురువారం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 5న ఉపాధ్యా