వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని మోసం చేసిన రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తరిమికొట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. గురువారం కరీంనగర్కు వచ్చిన అధినేతకు గులాబీ దళం ఘనస్వాగతం పలికింది. అధినేతకు బ్రహ్మరథం పట్టడం.. ఇదే సమయంలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసం
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గులాబీ జెండాలను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. కరీంనగర్ శివారులో
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు అన్ని వేళల్లో కృషి చేస్తామని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక కోర్టు చౌరస్తాలోని ఆయ �
గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దేశాయిపల్లి గ్రామంలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, స్థానిక ప్రజ
‘బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదని అధైర్య పడద్దు. ఎల్లవేళలా అండగా ఉంటా’ అని పార్టీ శ్రేణులకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు. త్వరలోనే గులాబీ పార్టీకి మంచిరోజులు రానున్నాయని చెప్ప�
దళితబంధు రెండో విడుత నిధుల కోసం దళితలోకం ఎదురుచూస్తున్నది. గత కేసీఆర్ సర్కారు సాయం అందించే ప్రక్రియ చేపట్టినా.. ఎన్నికల కోడ్తో నిలిచిపోయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల గడుస్తున్నా.. ఎలాంట�
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంచి నీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతీ పల్లె, పట్టణాల్లో వేడుకలను అట్టహాసంగా జరిపారు. మిషన్ భగీరథ నీళ్లపై ప్లెక్సీలు పట్టుకుని ర్యాలీలు తీశారు. ట్యాంకుల