సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని వరంగల్ జిల్లాపరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని వసంతాపూర్, గంగిరేణిగూడెం, కొప్పుల, జోగంపల్లి, మైలారం, పెద్దకోడెపాక, గోవిందాపూర్, �
ఇంటి గోడ కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శాయంపేటలో శుక్రవారం జరిగింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా ఇంటి గోడ కూలి మీద పడడంతో మోరె పెద్దసాంబయ్య(60), లోకలబోయిన సారలక్ష్మి(55) అక్కడికక్కడే మృతిచెందగా �
పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఆ అక్కాచెళ్లెళ్లు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తు న్నారు. ఏడేళ్ల వయసులోనే సాగ్నిక ఏడు రికార్డులు సాధించి అబ్బురపరిచింది. ఆవర్తన పట్టికలో ని 118 మూలకాలను 30 సెకండ్లలో చెప్పి తెల�
మంచి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పత్తిపాక గ్రామంలో మన ఊరు, మన రమణన్న కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర చేసిన
అధికారుల పని తీరుపై జడ్పీటీసీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిధులు ఇచ్చినా నిర్దేశిత గడువు ప్రకారం అభివృ�
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్రే ధైర్యమని, వర్షాలు కురవకున్నా కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కొప్పులలో రూ. 20.61 కోట్లతో పలు అభివ�
బాల్యం నుంచే క్రీడల్లో పాల్గొనాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎ�
జిల్లావ్యాప్తంగా గురువారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్లో కలెక్టర్ గోపి జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది జాతీయ �