ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కొన్ని నగరాల్లో ప్లాట్ఫాం ఫీజును రూ.10కి పెంచేశాయి. దీనికి సంబంధించిన ఓ నివేదికపై స్పందిస్తూ జొమాటో గురువారం వివరణ ఇచ్చింది. తాము బుధవారం నుంచి ప్లాట్ఫా�
ఆటుపోట్లను ఎదుర్కోవడం ఎలా అనేది చిన్నప్పటి నుంచే నేర్చుకున్న వారు పెద్దయ్యాక గొప్పగా ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు. అలా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు ఈ ఏడేండ్ల ఫుడ్ డెలివరీ బాయ్.
కాచిగూడ : తల్లి, భార్య మందలించారని మనస్థాపంతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ కథనం ప్రకార�
అబిడ్స్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకున్ని అతి వేగంగా దూసుకు వచ్చిన ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రూప్బజార్ ప్రాంతంలో చోట
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుట్ డెలివరీ యాప్ ఈ కరోనా టైమ్లో ఓ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ యాపిల్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇక నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు కొవి�