దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి కోహీర్ పట్టణంలోని రైల్వే గేటు నుంచి పాత బస్తాండ్ వరక�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ శాఖల్లో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. కీలకమైన పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ,రవాణాశాఖల్లో బదిలీలపై జోరుగా ఊహాగనాలు వినిపిస్�
చుక్క నీటిని వృథాగా పోనీయకుండా తెలంగాణ ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణంతో చెక్ పెడుతున్నది. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలంలో చెక్డ్యాంలు నిర్మాణం చేసేందుకు నిధులు �
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందు నిజాం పాలన కింద ఉన్న కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చీట్గుప్పా తాలూకా కేంద్రంలో మారుమూల గ్రామంగా జహీరాబాద్ ఉండేది. దీంతో జహీరాబాద్కు అన్నిరంగా�