పాకిస్థాన్కు గూఢచారిగా వ్యవహరించిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన భారత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ఎట్టకేలకు చార్జిషీట్ నమోదైంది. మూడు నెలల దర్యాప్తు అనంతరం ఆమె గూఢచర్యానికి పాల్పడిందనడానికి బలమైన ఆ
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నదనే ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రాకు బెయిలు మంజూరు చేసేందుకు హర్యానాలోని హిసార్ కోర్టు బుధవారం తిరస్కరించింది.
పాక్కు గూఢచార్యం చేస్తూ పట్టుబడిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయంలో రోజురోజుకూ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమెపై స్కాటిష్ యూట్యూబర్ కల్లమ్ మిల్ సంచలన విషయం వెల్�
భారతీయ అండర్కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఉపయోగించుకున్నట్లు మంగళవారం అధికార వర్గాలు వెల్లడించా
పాకిస్థాన్కు గూఢచారులుగా వ్యవహరించారనే ఆరోపణలపై పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి గత రెండు వారాలలో ఓ మహిళా యూట్యూబర్తోసహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పాక్ గూఢచర్య వ్యవస్థలో భాగంగా వీరు ఉత్�