తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని, దివాలా తీసిందని చెప్తున్న రేవంత్రెడ్డి సర్కారు అడ్డగోలుగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు మరోసారి వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ అవినీతి నిరోధకశాఖ సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి ఆరోపించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం.. వారు చేస్తున్న పనితీరు ప్రజలకు చెప్పాల్సిన �
రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన ఏమాత్రం బాగాలేదని ప్రజలు అభిప్ర�
తమ ప్రాంతంలోని సమస్యలను, అవినీతిని సమాజానికి చూపించడం అనేది యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో ‘ముందడుగు’ యాప్ చేయబోతున్నదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
దేశంలో నిజాయితీ అధికారులు, ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇల్లు, స్కూల్లోనే దానికి బీజం పడాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లోని బేగంపేట హరితప్లాజాలో ఆదివారం యూ