అనగనగా ఓ అబ్బాయి. స్వాతంత్య్రానికి ఏడాది ముందే పుట్టాడు. తనది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. టీచరుగా పనిచేసే తండ్రి, ఎనిమిది మంది పిల్లలున్న ఆ ఇంటి భారాన్ని గుంభనంగా భరించేవారు. త్యాగం, కష్టం, శ్రమ లాంటి విలువ
నేటి తరానికి డబ్బు విలువ తెలియడం లేదనేది ప్రధాన ఆరోపణ. తల్లిదండ్రుల సౌకర్యమైన సంపాదనతో జూనియర్స్కు ఆర్థిక కష్టాలు అర్థంకావడం లేదు. దీనివల్ల భవిష్యత్తులో కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పన
NR Narayana Murthy | దేశంలోని పని సంస్కృతిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్�
దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) మహానగర వీధుల్లో ఓ బైక్తో ప్రమాదకరంగా స్టంట్లు (Bike Stunts) చేసిన ముగ్గురిపై పోలీసులు (Mumbai Police) కేసు నమోదుచేశారు. ఓ యువకుడు తన బైక్పై ముందు భాగంలో ఒక యువతిని, వెనుక మరో యువతిని కూర్చోబెట
జరిగిన పొరపాటును ఆ బ్యాంకు గ్రహించింది. అయితే ఇద్దరి యువకుల బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.2.44 కోట్ల డబ్బును అప్పటికే పూర్తిగా విత్ డ్రా చేసినట్లు తెలుసుకుని షాక్ అయ్యింది.
షాద్నగర్ : నేటి తరం యువకులు ప్రజా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం తన కార్యాలయంలో యువజ విభాగం శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట