YCP MPs | వైసీపీ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రాంరెడ్డి స్పష్టం చేశారు.
YCP MPs Resigns | ఏపీలో వైసీపీకి ఊహించని పరిణామాలు తగులుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు తమదారితాము చూసుకుంటున్నారు.
అమరావతి: 28మంది ఎంపీలతో వైసీపీ సాధించింది శూన్యం అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేం�
అమరావతి : ఆంధ్రకు ప్రత్యేక హోదాపై కేంద్రంపై వైసీపీ ఎందుకు పోరాడటం చేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ సర్కార్ను ప్రశించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన