మూగ జీవాలను ప్రేమించడానికి మంచి మనసు ఉండాలి. మనుషులను ప్రేమిస్తారో లేదో తెలియదు కానీ కొందరు మాత్రం జంతువులను బాగా ఇష్టపడుతుంటారు. వాటికి కావాల్సిన ప్రతీ ఒక్కటి సమకూరుస్తుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా �
గత ఏడాది కరోనా ఎఫెక్ట్ వలన సినీ పరిశ్రమ దాదాపు 9 నెలలు స్తంభించింది. చాలా సినిమాల షూటింగ్స్, రిలీజ్లు వాయిదా పడ్డాయి. అయితే కరోనా కాస్త శాంతించడంతో థియేటర్స్లో సినిమాలు విడుదలయ్యాయి. మిగత�
కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రానికి కొనసాగింపుగా యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జూలైలో
యష్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘కేజీఎఫ్’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కోలార్ బంగారుగనుల నేపథ్యంలో రొమాంచితమైన యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పించ�
గత 9 రోజులుగా కర్నాటకలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు. సమస్యలను పరిష్కరించందే డిపోల్లోనుంచి బస్సులను తీయమని కార్మికులు తెగేసి చెప్పారు. దీంతో ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించింది. అయినా సరే �
బాహుబలి సినిమా తర్వాత సౌత్ సినిమాల స్థాయి పెరిగింది. మన సినిమాలపై నార్త్ మేకర్సే కాకుండా ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ కూడా దృష్టిసారిస్తున్నారు. అభిమానులు సైతం మన సినిమా రిలీజ్ అయిందో లేదో థియే�
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం కేజీఎఫ్తో సెన్సేషనల్ హీరోగా మారాడు యష్. ఈ సినిమా తర్వాత యష్కు దేశ వ్యాప్తంగా అభిమాన గణం ఏర్పడింది. యష్ కు సంబంధించిన ఏ వార్త బయటకు
ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం సలార్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు ప్�