ప్రపంచ చేనేత దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి, ఇతర ప్రపంచ దేశాలకు వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇండోనేషియా బాలిలోని వాంటిలాన్ కన్వెన్షన్ సెంటర్లో చేనేత దినోత్సవ వ్య
చేనేతరంగం, కార్మికుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యథావిధిగా కొనసాగించాలని, 5% జీఎస్టీ పరిహారం చెల్లించాలని అఖిలభారత పద్మశాలి సంఘం చేనే
ఇండోనేషియాలోని బాలిలో ప్రపంచ చేనేత దినోత్సవ సన్నాహక సదస్సును వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్ వ
ఆగస్టు 7వ తేదీని ప్రపం చ చేనేత దినోత్సవంగా ప్రకటించాలని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమ
జీ-20 సమ్మిట్ వేదికగా చేనేత వస్ర్తాలను ప్రమోట్ చేయాలని ప్రధాని మోదీకి అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి శనివారం ఆయన లేఖ రాశారు.
Yarramada Venkanna | చేనేతల ఆకాంక్షను అవహేళన చేసిన భారతీయ జనతా పార్టీకి కర్ణాటక ఎన్నికల్లో చేనేతలు సరైన బుద్ధి చెప్పారని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం నేత యర్రమాద వెంకన్న అన్నారు. చేనేతపై వేసిన జీఎస్టీ పన్నుల�