Yadadri | యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించే మహత్తర యజ్ఞానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సీఎం పిలుపు అందుకున్న పలువురు ఆలయ గోపురం కోసం
బంజారాహిల్స్ : యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం బంగారం విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లో నివాసం ఉంటున్న
పరిగి నియోజకవర్గ ప్రజల తరఫున విరాళం ప్రకటన త్వరలో అందజేస్తామన్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, అక్టోబర్ 29: యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వికారాబాద్ జిల్లా పరి�
పరిగి : యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడానికి సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం తరపున కిలో బంగారం అందజేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. కిలో బంగారానిక
ఖైరతాబాద్ : వంద సంవత్సరాల్లో జరుగని అభివృద్ధిని అర్థ దశాబ్ద కాలంలో చేసి చూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధన్యులని జలవిహార్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీ రామరాజు అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామ
TRS Leaders Contribution | తెలంగాణ వైభవం యాదాద్రి ముఖ్యమంత్రి కేసీఆర్ను స్ఫూర్తి గా తీసుకున్న మేడ్చల్, రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాదాద్రికి భూరి విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.