ప్రత్యామ్నాయ పంటలు, ధాన్యం కొనుగోళ్లపై అవగాహన సదస్సులో మంత్రి జగదీశ్రెడ్డి యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎట్టి పరిస్థితుల్లో యాసంగిలో వరి సాగు చేయొద్దనే విషయాన్ని రైతులకు చ�
పంటల మార్పుపై అధికారుల దృష్టి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నేటి నుంచి నల్లగొండ జిల్లాలో, రేపటి నుంచి సూర్యాపేట, యాదాద్రిలో..రైతుల నుంచి కచ్చితమైన పంటల సాగు వివరాల సేకరణ ఈ నెల 30న సర్కారుకు �
భువనగిరి అర్బన్, అక్టోబర్ 25 : జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటేషన్ చేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించార�
ఉమ్మడి జిల్లాలో 1,797 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 2,555 ఎంట్రీలు రాష్ట్ర వ్యాప్తంగా 1,486 ప్రాజెక్టుల ఎంట్రీతో నల్లగొండ ప్రథమం.. 26, 27 స్థానాల్లో సూర్యాపేట, యాదాద్రికి చోటు రామగిరి, అక్టోబర్ 25 : దేశ వ్యాప్తంగా ప�
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు సీఎం కేసీఆర్ విజన్తో దేశానికి ఆదర్శంగా తెలంగాణ విద్యా వ్యవస్థ ‘నమస్తే తెలంగాణ’తో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి రామగిరి, అక్టోబర్ 23 : తెలంగాణ ఏ�
14కేంద్రాల్లో 3,133 మంది విద్యార్థుల హాజరు ఎంజీయూలో ప్రారంభించిన ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించిన కన్వీనర్ ప్రొ.సత్యనారాయణ యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో చే�
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు కొనసాగే ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగనుండగా ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని ఇంటర్ బోర్�
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. జిల్లాలో 44 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు హాజరుకానున్న 7,523 మంది విద్యార్థులు ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు నిర్వ�
ధాన్యం రాసులతో కళకళలాడుతున్న చౌటుప్పల్ మార్కెట్ యార్డు చౌటుప్పల్, అక్టోబర్ 21: సకాలంలో వర్షాలు.. పుష్కలంగా భూగర్భ జలాలు, నిరంతర ఉచిత విద్యుత్ .. వెరసి చౌటుప్పల్ పరిధిలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి స�