యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవ మండపంల�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంలో బుధవారం పవిత్రోత్సవాలు పంచరాత్రగమ శాస్త్ర రీతిలో జరిగాయి. స్వామి వారి బాలాలయ మహా మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు తిరుమంజనాలు నిర్వహించారు. స్వామి �
భువనగిరి అర్బన్: తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఏ. శ్రీధర్, యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమ రేందర్గౌడ్ మంగళవారం విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని హైదరాబాద్�
తుర్కపల్లి: సబ్బండ వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో 35మంది బీడీ కార్మికులకు మంజూరైన పెన్షన్ డబ్�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదాద్రి, ఏప్రిల్10: నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శని
మరణం అంచు నుంచి సంరక్షణ వైపు ఆలనా పాలనా స్వచ్ఛంద సంస్థదే.. గోశాలలో 700 పైగా పశువులు చల్లూరులో సహయోగ్ గోశాల రాజాపేట, ఏప్రిల్ 10 : మానవులు తన స్వార్థం కోసం మూగ జంతువులను బలి చేస్తూనే ఉన్నారు. హిందువులకు సాక్షాత
జిల్లాలో రెండు సర్పంచ్, 90 వార్డు స్థానాలకు ఎన్నికలుసన్నద్ధమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘంఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలఏప్రిల్ 12న ఓటర్ల తుది జాబితాజిల్లాలో అత్యధికంగా బీబీనగర్ మండలంలో 18వార్డుల
నేడు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నామినేషన్ముఖ్యమ్ంరత్రి కేసీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలునల్లగొండ ప్రతినిధి, మార్చి29(నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే స�
బాలాలయంలో సుదర్శన నారసింహ మహాయాగంకరోనా నేపథ్యంలో స్వామి వారి సేవల్లో భక్తులకు అనుమతి నిరాకరణయాదాద్రి, మార్చి 29: పంచ నారసింహుడిగా విరాజిల్లు తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో యాదాద్రీశుడిక�
యాదాద్రి, మార్చి29: ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటు పడుతూ, కార్యకర్తలకు అండగా ఉం టున్న కాంగ్రెస్ బీసీ నాయకుడు బీర్ల అయిలయ్యపై కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే ఐటీ అధికారుల�