మండలంలోని గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. పట్టణ రోడ్లను తలపించేలా గ్రామీణ రోడ్లు, లింకురోడ్ల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్దలో పాడి రైతులు బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. బుధవారం రోడ్డుపై పాలు పారపోసి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే
మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చిరు జల్లులతో మొదలైన వాన కుండపోతగా మారింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలోని జ్ఞానసరస్వతి దేవాలయంలో బుధవారం వసంతపంచమిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున అక్షరాభ్యాసం చేపట్టారు. ముందుగా సరస్వతి అమ్మవారికి అభిషేకం, అలంకరణ అనంతరం పూజలు చేశారు