న్యూఢిల్లీ: షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఆ కంపెనీ ఫోరెక్స్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. స్మార్ట్ఫోన్ రంగం�
బెంగళూరు, జనవరి 19: దేశీయ మొబైల్ విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సంగీతా మొబైల్స్ షోరూంలలోనూ నూతన షియోమీ 11ఐ సిరీస్ ఫోన్లు లభించనున్నాయి. ఇందుకు సంబంధించి ఇరుసంస్థల మధ్య అధికారిక ఒప్పందం జరిగింది. ఈ
Xiaomi 11T Pro | ధర వివరాలను ప్రకటించనప్పటికీ ఈ ఫోన్ను ఇప్పటికే యూరప్లో లాంచ్ చేయడంతో అవే ఫీచర్లు, ధరతో భారత్లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Xiaomi Hyperphone | అంటే సూపర్ ఫాస్ట్ ఫోన్ అన్నమాట. మరి ఆ హైపర్ఫోన్ ఏంటి.. ఎటువంటి ఫీచర్లతో ఆ ఫోన్ లాంచ్ కాబోతోంది అని స్మార్ట్ఫోన్ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.