బెంగళూరు, జనవరి 19: దేశీయ మొబైల్ విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సంగీతా మొబైల్స్ షోరూంలలోనూ నూతన షియోమీ 11ఐ సిరీస్ ఫోన్లు లభించనున్నాయి. ఇందుకు సంబంధించి ఇరుసంస్థల మధ్య అధికారిక ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా సంగీతా మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర మాట్లా డుతూ.. ఎంఐతో ఒప్పందం కుదుర్చు కోవడం చాలా సంతోషంగా ఉన్నదని, షియోమీ 11ఐ, 11ఐ హైపర్చార్జ్ వంటి మోడళ్ళు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ ఫోన్లపై రూ.5 వేల వరకు క్యాష్బ్యాక్, రూ.5 వేల వరకు అప్గ్రేడ్ బోనస్తోపాటు రూ.2,499 విలువైన ఎంఐ బాండ్ను ఉచితంగా అందిస్తున్నది.