సంగీత మొబైల్స్ 51వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కొనుగోలుదారులపై ఆఫర్ల వర్షం కురిపించింది. దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న రిటైల్ అవుట్లెట్లను సందర్శించిన ప్రతీ కస్టమర్కు రూ.5,001 చొప్పున ఎలక్ట్రా
మొబైల్, స్మార్ట్గాడ్జెట్ ఉత్పత్తుల విక్రయాల్లో అగ్రగామి సంస్థ సంగీత మొబైల్స్ తన పంతాను మార్చుకుంటున్నది. ఈ-కామర్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి వినూత్న సేవలను అందుబాటులోకి తీస�
రెండేండ్లలో 200 స్టోర్లు ప్రారంభిస్తాం సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర వెల్లడి హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ బిజినెస్ ప్రతినిధి): దేశంలో అతిపెద్ద మొబైల్ విక్రయ సంస్థ సంగీతా మొబైల్స్ 48వ వార్షికో�
బెంగళూరు, జనవరి 19: దేశీయ మొబైల్ విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సంగీతా మొబైల్స్ షోరూంలలోనూ నూతన షియోమీ 11ఐ సిరీస్ ఫోన్లు లభించనున్నాయి. ఇందుకు సంబంధించి ఇరుసంస్థల మధ్య అధికారిక ఒప్పందం జరిగింది. ఈ
బెంగళూరు, జూన్ 11: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ సంగీతా మొబైల్స్..కరోనా సమయంలో తన ఉదారత చాటుకున్నది. తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో సంగీతా మొబైల్స్ షోరూం వద్ద భోజ