షియోమి ఇండియా (Xiaomi India) మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టడంతో కార్యకలాపాల పునర్వ్యవస్ధీకరణలో భాగంగా ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమైంది.
ED notices to Xiaomi | ఫెమా చట్టం ఉల్లంఘన కేసులో షియోమీ సీఎఫ్ఓ సమీర్ రావు, మాజీ ఎండీ మనుజైన్, మూడు ప్రైవేట్ బ్యాంకులకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
స్మార్ట్ఫోన్లు వచ్చాక ప్రపంచ జీవన గమనమే మారిపోయింది. అరచేతిలో ప్రపంచంతో అద్భుతాలు ఆవిష్కరించింది. ఎవరు ఎన్ని చెప్పినా ఇది కాదనలేని నిజం. కానీ, మంచి వెంటే చెడు ఉన్నట్టు స్మార్ట్ఫోన్ల వినియోగం తర్వాత అన
స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ షియోమీ..100 బిజినెస్ స్కూళ్ళ నుంచి 305 ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకున్నది. సేల్స్, మార్కెటింగ్, సరఫరా విభాగాల్లో వీరిని నియమించుకున్నది. ఈ సందర్భంగా షియోమీ ఇండియా సీనియర్ డైర�